రెండువేల దిగువకు కొవిడ్ కేసులు
దేశంలో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1675 కొత్త కేసులు
దిల్లీ: దేశంలో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1675 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. 31 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కు, మరణాల సంఖ్య 5,24,490కు చేరుకున్నాయి. అధికారులు 192.52 కోట్లకు పైగా టీకా డోసులు దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందంగా ఉంది: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ