స్పైస్జెట్పై సైబర్ దాడి
స్పైస్జెట్ విమానయాన సంస్థపై సైబర్ దాడి జరిగింది. దీంతో బుధవారం పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మంగళవారం రాత్రి సైబర్ దాడి జరగిందని స్పైస్జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఐటీ బృందం వెంటనే రంగంలోకి దిగి
పలు విమానాలు రద్దు
దిల్లీ: స్పైస్జెట్ విమానయాన సంస్థపై సైబర్ దాడి జరిగింది. దీంతో బుధవారం పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మంగళవారం రాత్రి సైబర్ దాడి జరగిందని స్పైస్జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఐటీ బృందం వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. విమానాల రదు,్ద ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సర్వర్ డౌన్ సమస్య తలెత్తిందంటూ అధికారులు వారిని శాంతింపజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!