ఉమ్మడి పౌరస్మృతిపై నిపుణుల కమిటీ
రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహిస్తారని సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం
దేహ్రాదూన్: రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహిస్తారని సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అన్ని మతవర్గాల మధ్య ఏకరూపత తీసుకొచ్చి, దేవభూమి సంస్కృతిని ప్రోది చేయడం దీని ఉద్దేశమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్