యూపీ సీఎం ఆదిత్యనాథ్ హెలికాప్టర్ను ఢీకొన్న పక్షి
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా కిందికి దించారు. ఆదివారం వారణాసిలోని పోలీస్ లైన్ ప్రాంతం నుంచి లఖ్నవూకు సీఎం హెలికాప్టర్లో బయలుదేరారు.
అత్యవసరంగా దించివేత
వారణాసి: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా కిందికి దించారు. ఆదివారం వారణాసిలోని పోలీస్ లైన్ ప్రాంతం నుంచి లఖ్నవూకు సీఎం హెలికాప్టర్లో బయలుదేరారు. పైకి ఎగిరే సమయంలో పక్షి హెలికాప్టర్ను ఢీకొనడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన తరువాత ముఖ్యమంత్రి యోగి సర్క్యూట్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం విమానంలో లఖ్నవూ వెళ్లేందుకు బబత్పుర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ