ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు
ఇజ్రాయెల్లో కథ మళ్లీ మొదటికొచ్చింది. సైద్ధాంతిక విభేదాలున్నా.. బెంజమిన్ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేయడమే ఏకైక లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. పార్లమెంటు ‘నెస్సెట్’ గురువారం
నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
జెరూసలెం: ఇజ్రాయెల్లో కథ మళ్లీ మొదటికొచ్చింది. సైద్ధాంతిక విభేదాలున్నా.. బెంజమిన్ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేయడమే ఏకైక లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. పార్లమెంటు ‘నెస్సెట్’ గురువారం రద్దయింది. దీంతో నాలుగేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే దేశంలో ఐదోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు రంగం సిద్ధమైంది. నవంబరు 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కూటమిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇన్నాళ్లూ ప్రధానమంత్రిగా కొనసాగిన నఫ్తాలీ బెన్నెట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. తన పదవీ బాధ్యతలను విదేశాంగ మంత్రి యయిర్ లిపిడ్కు అప్పగించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంతవరకు లిపిడ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!