కొత్తగా 17 వేల కొవిడ్‌ కేసులు

దేశంలో కొవిడ్‌ క్రియాశీలక కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వాటి సంఖ్య శుక్రవారం 1,07,189కి చేరింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉ. 8 గంటల వరకు) 17,070 కొత్త

Published : 02 Jul 2022 04:46 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ క్రియాశీలక కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వాటి సంఖ్య శుక్రవారం 1,07,189కి చేరింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉ. 8 గంటల వరకు) 17,070 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారిన పడి 23 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని