పది గంటలపాటు సంజయ్‌రౌత్‌ విచారణ

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.  విచారణ దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్టినట్లు రౌత్‌ తెలిపారు. మళ్లీ

Published : 02 Jul 2022 04:46 IST

ముంబయి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.  విచారణ దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్టినట్లు రౌత్‌ తెలిపారు. మళ్లీ పిలిచినా విచారణకు వెళ్తానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని