PM Modi: కాంగోలో బీఎస్ఎఫ్ సిబ్బంది మృతిపై దర్యాప్తు జరిపించండి
కాంగోలో శాంతిపరిరక్షక విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది ఘర్షణల్లో అమరులవడంపై త్వరితగతిన దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దోషులకు కఠిన
గుటెరస్ను కోరిన ప్రధాని మోదీ
దిల్లీ: కాంగోలో శాంతిపరిరక్షక విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది ఘర్షణల్లో అమరులవడంపై త్వరితగతిన దర్యాప్తు జరిపించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని విన్నవించారు. మోదీ, గుటెరస్ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. కాంగోలో బీఎస్ఎఫ్ సిబ్బంది మృతిపై ఈ సందర్భంగా గుటెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణంపై దర్యాప్తు వేగంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటానని మోదీకి ఆయన హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్