క్రికెటర్ సురేశ్ రైనా, దర్శకుడు శంకర్లకు గౌరవ డాక్టరేట్
క్రికెటర్ సురేశ్ రైనా, సినీ దర్శకుడు శంకర్లను చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లతో సత్కరించింది. పల్లావరంలోని వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్
చెన్నై, న్యూస్టుడే: క్రికెటర్ సురేశ్ రైనా, సినీ దర్శకుడు శంకర్లను చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లతో సత్కరించింది. పల్లావరంలోని వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ 12వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో సురేశ్ రైనా, శంకర్లకు గవర్నర్ ఆర్ఎన్ రవి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో సురేశ్ రైనా పంచుకున్నారు. ‘‘ప్రతిష్ఠాత్మక వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపిన ప్రేమ, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చెన్నై నాకు ఇల్లు వంటిది. ఇది నాకు చాలా ప్రత్యేకం’’ అని రైనా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు