ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడికి మోదీ శుభాకాంక్షలు

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోను ద్వారా మాట్లాడారు. ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో భారత దార్శనికతకు మద్దతుగా

Published : 06 Aug 2022 05:11 IST

దిల్లీ: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోను ద్వారా మాట్లాడారు. ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో భారత దార్శనికతకు మద్దతుగా ఫిలిప్పీన్స్‌ పోషించిన కీలకపాత్రను ప్రధాని ఆయనకు గుర్తు చేశారు. మార్కోస్‌ జూనియర్‌ అమలు చేసే ప్రణాళికలు, ప్రాజెక్టులకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని