పూరీ జగన్నాథ్ ఆలయ కిచెన్ స్టోర్లో అగ్ని ప్రమాదం
పూరీ జగన్నాథ్ ఆలయంలో వంట సామగ్రి భద్రపరిచే గదిలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వంట పాత్రలు, మహాప్రసాదం తయారీకి ఉపయోగించే సామగ్రి భద్రపరిచే సారా ఘర్లో ఈ ప్రమాదం
పూరీ: పూరీ జగన్నాథ్ ఆలయంలో వంట సామగ్రి భద్రపరిచే గదిలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వంట పాత్రలు, మహాప్రసాదం తయారీకి ఉపయోగించే సామగ్రి భద్రపరిచే సారా ఘర్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు