Rajshree Chaudhary Bose: నేతాజీ ముని మనవరాలిని నిర్బంధించిన పోలీసులు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు వెళుతున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 23 Nov 2022 10:45 IST

ప్రయాగ్‌రాజ్‌: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు వెళుతున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారణాసికి రైలులో బయల్దేరిన ఆమెను ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో దించి..నిర్బంధంలోకి తీసుకున్నారు. హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలైన రాజశ్రీ.. గత సోమవారమే తాను జ్ఞానవాపి మసీదు దగ్గర జలాభిషేకం చేస్తానని ప్రకటించారు. దీంతో స్థానిక అధికారులు ఆమెను జ్ఞానవాపి పరిసరాల్లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని