పంద్రాగస్టు వేడుకల్లో స్వదేశీ శతఘ్నుల వందనం
స్వాతంత్య్రదిన వేడుకల్లో మొదటిసారిగా దేశంలో తయారైన హోవిట్జర్ శతఘ్నులు మోత మోగించనున్నాయి. ఎర్రకోట వద్ద 21 - తుపాకుల వందనానికి వీటిని ఉపయోగించనున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి అజయ్కుమార్ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్
దిల్లీ: స్వాతంత్య్రదిన వేడుకల్లో మొదటిసారిగా దేశంలో తయారైన హోవిట్జర్ శతఘ్నులు మోత మోగించనున్నాయి. ఎర్రకోట వద్ద 21 - తుపాకుల వందనానికి వీటిని ఉపయోగించనున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి అజయ్కుమార్ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా డీఆర్డీవో చొరవతో ఈ అధునాతన శతఘ్నులను రూపొందించారు. ఇప్పటిదాకా సంప్రదాయబద్ధంగా వాడుతూ వచ్చిన బ్రిటిష్ శతఘ్నులతోపాటు ‘హోవిట్జర్’ కూడా గర్జించనున్నట్లు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ