తపాలా కార్యాలయాల్లో జోరుగా త్రివర్ణ పతాకాల విక్రయాలు
స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తపాలా శాఖ విశేషంగా కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 1.5 లక్షల
దిల్లీ: స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తపాలా శాఖ విశేషంగా కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 1.5 లక్షల కార్యాలయాల ద్వారా, ఆన్లైన్లో గత 10 రోజుల్లో ఈ విభాగం కోటికి పైగా జాతీయ పతాకాలను విక్రయించింది. ఒక్కో జెండా రూ.25 చొప్పున తపాలా శాఖ అమ్ముతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఆన్లైన్ వేదికగా ఇప్పటివరకు 1.75 లక్షల పతాకాలను కొనుగోలు చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!