నగ్న ఫొటోలపై రణ్వీర్కు నోటీసు!
ఇటీవల తన నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ను ఈ నెల 22న విచారించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. రణ్వీర్కు నోటీసు
22న విచారించనున్న పోలీసులు
ముంబయి: ఇటీవల తన నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ను ఈ నెల 22న విచారించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. రణ్వీర్కు నోటీసు ఇవ్వడానికి చెంబూర్ పోలీసులు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారని, అయితే ఆయన అక్కడ లేరని, 16న ఇంటికి చేరుకుంటారని సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నారు. అదే రోజున రణ్వీర్కు నోటీసు ఇస్తామని, 22న విచారిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్