హజ్ కమిటీల పరిస్థితేంటి
హజ్ కమిటీల ఏర్పాటుపై రెండు వారాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని శుక్రవారం రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీల్లోని సభ్యుల పేర్లను కూడా ప్రమాణపత్రంలో పేర్కొనాలని తెలిపింది. చాలా రాష్ట్రాలు కమిటీలకు సంబంధించి.. నివేదికలను
2 వారాల్లో సమాధానమివ్వండి
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
దిల్లీ: హజ్ కమిటీల ఏర్పాటుపై రెండు వారాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని శుక్రవారం రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీల్లోని సభ్యుల పేర్లను కూడా ప్రమాణపత్రంలో పేర్కొనాలని తెలిపింది. చాలా రాష్ట్రాలు కమిటీలకు సంబంధించి.. నివేదికలను దాఖలు చేయలేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే పేర్కొనడంతో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.కె.మహేశ్వరి ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్