రామమందిరం పనులకు రూ.120 కోట్ల కేటాయింపులు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముందు భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి. రాంలాల దర్శనానికి వెళ్లే మూడు రహదారుల నిర్మాణపనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మూడు మార్గాలను కాశీలోని నమూనా ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం జిల్లా
ఈనాడు, లఖ్నవూ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముందు భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి. రాంలాల దర్శనానికి వెళ్లే మూడు రహదారుల నిర్మాణపనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మూడు మార్గాలను కాశీలోని నమూనా ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగానికి రూ.120 కోట్లు కేటాయించారు. ఆలయానికి సంబంధించిన మూడు మార్గాలను రాంపథ్, జన్మభూమి మార్గం, భక్తి మార్గంగా అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ పనులూ శరవేగంగా జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలిక ఇదే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...