రామమందిరం పనులకు రూ.120 కోట్ల కేటాయింపులు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముందు భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి. రాంలాల దర్శనానికి వెళ్లే మూడు రహదారుల నిర్మాణపనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మూడు మార్గాలను కాశీలోని నమూనా ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం జిల్లా
ఈనాడు, లఖ్నవూ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముందు భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి. రాంలాల దర్శనానికి వెళ్లే మూడు రహదారుల నిర్మాణపనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మూడు మార్గాలను కాశీలోని నమూనా ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగానికి రూ.120 కోట్లు కేటాయించారు. ఆలయానికి సంబంధించిన మూడు మార్గాలను రాంపథ్, జన్మభూమి మార్గం, భక్తి మార్గంగా అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ పనులూ శరవేగంగా జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం