ఆర్థిక పరిస్థితిని బట్టే ఉచితాలు: నిర్మల
ఉచిత పథకాలు ఇచ్చే రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుని అందుకు అనుగుణంగా బడ్జెటరీ కేటాయింపులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సూచించారు.
బెంగళూరు: ఉచిత పథకాలు ఇచ్చే రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుని అందుకు అనుగుణంగా బడ్జెటరీ కేటాయింపులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సూచించారు. ‘‘ఉచితాలపై హామీలు ఇవ్వొద్దని నేను చెప్పట్లేదు. మీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోండి. ఎన్నికల్లో గెలిచినట్లైతే ఆ హామీని నెరవేర్చగలిగేలా చూసుకోండి’’ అని చెప్పారు. భాజపా ఆర్థిక విభాగం సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఉచితాలు, వాటి కారణంగా ఆర్థికవ్యవస్థపై పడే ప్రభావాన్ని ప్రస్తావించడం శుభశకునం’’ అని వ్యాఖ్యానించారు. ఏవి ఉచితాలు, ఏవి కావన్న జాబితాను తాను ఇవ్వబోనని, ఆ విషయంపై ప్రజలు నిర్ణయించుకోవడమే సముచితమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?