సోనియాకు మళ్లీ కొవిడ్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కొవిడ్-19 సోకింది. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శనివారం ట్వీట్ చేశారు. సోనియా కరోనా
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కొవిడ్-19 సోకింది. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శనివారం ట్వీట్ చేశారు. సోనియా కరోనా బారిన పడటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. జూన్లో ఆమెకు ఆ ఇన్ఫెక్షన్ నిర్ధరణ అయ్యింది. అదే నెల 12న దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. కోలుకుని జూన్ 20న డిశ్చార్జి అయ్యారు. సోనియా కుమార్తె ప్రియాంకగాంధీకీ కొద్దిరోజుల కిందట కొవిడ్ సోకిన సంగతి తెలిసిందే. మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఇటీవల కొవిడ్ బారినపడ్డారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (85)కు కూడా రెండోసారి కొవిడ్ సోకింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ