దిల్లీలో మరో మహిళకు మంకీపాక్స్
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. 22 ఏళ్ల ఆఫ్రికన్ యువతికి ‘పాజిటివ్’గా నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. నెల రోజుల క్రితం ఆమె
దేశంలో 10కి చేరిన కేసుల సంఖ్య
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కొత్తగా మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. 22 ఏళ్ల ఆఫ్రికన్ యువతికి ‘పాజిటివ్’గా నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. నెల రోజుల క్రితం ఆమె నైజీరియాకు వెళ్లివచ్చినట్లు చెప్పాయి. రెండు రోజుల కిందట దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేరిన ఆమె శాంపిళ్లను పరీక్షలకు పంపించగా శుక్రవారం రాత్రి నివేదికలు వచ్చాయి. దిల్లీలో ఈ వ్యాధి బారినపడిన రెండో మహిళ ఆమె కాగా.. రాజధానిలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 5కు చేరింది. కేరళలో మరో 5 బయటపడగా.. ఇంతవరకు మొత్తం 10 కేసుల్లో ఒకరు మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)