బారులు తీరారు.. రికార్డ్‌ సాధించారు

పంజాబ్‌లోని చండీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో ఇలా నిలుచొని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించారు. జాతీయ పతాకంలోని మూడు రంగుల దుస్తులు

Published : 14 Aug 2022 06:13 IST

పంజాబ్‌లోని చండీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో ఇలా నిలుచొని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించారు. జాతీయ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన 5,885 మంది విద్యార్థులు ఎగురుతున్న జాతీయజెండా మాదిరిగా మైదానంలో బారులు తీరారు. ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును వీరు అధిగమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని