ఈ ఏడాది రికార్డుస్థాయిలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం
ఈ ఏడాది రికార్డు స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 138 మందిని నియమించి 2016లో నమోదైన 126 మంది నియామక రికార్డును
ఇప్పటి వరకు 138 మంది నియమాకానికి ఆమోదముద్ర
ఈనాడు, దిల్లీ: ఈ ఏడాది రికార్డు స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 138 మందిని నియమించి 2016లో నమోదైన 126 మంది నియామక రికార్డును అధిగమించినట్లు పేర్కొంది. 2021లో 120 మంది హైకోర్టు, 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొంది. శుక్రవారం ఆరు హైకోర్టులకు 26 మందిని, తాజాగా పంజాబ్-హరియాణా హైకోర్టుకు 11 మంది న్యాయమూర్తుల నియామకంతో రెండు రోజుల్లో 37 మంది కొత్త న్యాయమూర్తులను నియమించినట్లయిందని న్యాయశాఖ వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా