రబ్బర్ ట్యూబుకు మృతదేహం కట్టారు!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనూప్పుర్ జిల్లావాసులు అంత్యక్రియల కోసం ఓ మృతదేహాన్ని నదికి ఆవల ఉన్న తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు పడిన పాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరదతో పోటెత్తిన నర్మదానదిని దాటేందుకు గత్యంతరం
అంత్యక్రియల కోసం నదిని దాటేందుకు అవస్థలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనూప్పుర్ జిల్లావాసులు అంత్యక్రియల కోసం ఓ మృతదేహాన్ని నదికి ఆవల ఉన్న తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు పడిన పాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరదతో పోటెత్తిన నర్మదానదిని దాటేందుకు గత్యంతరం కానరాక.. ఓ రబ్బర్ ట్యూబుకు మృతదేహాన్ని కట్టారు. థాడ్పథరా గ్రామవాసి విశ్మత్ నందా (55)కు గుండెపోటు రావడంతో డిండౌరీ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ ఆదివారం మధ్యాహ్నం ఆయన మృతిచెందారు. వంతెన వసతి లేకపోవడంతో అంబులెన్సు మృతదేహాన్ని నది వద్ద దించి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు రబ్బర్ ట్యూబు ఆధారంగా విశ్మత్ నందాను గ్రామంలోకి తీసుకువెళ్లారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిస్థితులను ఆరా తీస్తామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభిషేక్ చౌధరి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్