కేంద్ర హోంశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రశాంత్ రెడ్డి
కేంద్ర హోంశాఖలో డిప్యూటీ సెక్రటరీగా 2009 ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి ప్రశాంత్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 7 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2018
ఈనాడు, దిల్లీ: కేంద్ర హోంశాఖలో డిప్యూటీ సెక్రటరీగా 2009 ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి ప్రశాంత్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 7 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2018 అక్టోబర్ 8న ఈయన కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్ మీద వచ్చారు. ఇదివరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా