బెంగాల్‌లో ఇద్దరు ఉగ్ర అనుమానితుల అరెస్టు

అల్‌ఖైదా ఉగ్ర ముఠాకు చెందిన భారత ఉపఖండ విభాగం(ఏక్యూఐఎస్‌)తో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులను పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకన్నారు.

Published : 19 Aug 2022 04:51 IST

కోల్‌కతా: అల్‌ఖైదా ఉగ్ర ముఠాకు చెందిన భారత ఉపఖండ విభాగం(ఏక్యూఐఎస్‌)తో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులను పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకన్నారు. భారత్‌పై యుద్ధాన్ని ప్రోత్సహించేలా అందులోని సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. వారిని విచారించగా ఏక్యూఐస్‌తో సంబంధాలున్న 17 మంది ఆ ప్రాంతంలో చురుగ్గా ఉన్నట్లు వెల్లడైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని