పాఠశాలపై పిడుగు
ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లా తీల్లేయిబాని సమితిలోని పుట్టురాపాసి గ్రామంలో పాఠశాలపై శుక్రవారం మధ్యాహ్నం పిడుగు పడింది. ఈ ఘటనలో నాలుగు, ఐదు తరగతి గదుల్లోని 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. గదిలోని పంకాలు
ఏడుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
కటక్, న్యూస్టుడే: ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లా తీల్లేయిబాని సమితిలోని పుట్టురాపాసి గ్రామంలో పాఠశాలపై శుక్రవారం మధ్యాహ్నం పిడుగు పడింది. ఈ ఘటనలో నాలుగు, ఐదు తరగతి గదుల్లోని 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. గదిలోని పంకాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ