Padmanabhaswamy Temple: అనంతపద్మనాభస్వామి ఆలయంలో విన్యాసాలు చేసిన సంధ్యా రవికిరణం
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ పద్మనాభస్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై శుక్రవారం సాయం సంధ్యవేళ సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ పద్మనాభస్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై శుక్రవారం సాయం సంధ్యవేళ సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో రాజగోపురానికి చెందిన అయిదు అంతస్తుల గవాక్షాల నుంచి తన కిరణాలను ప్రసరిస్తూ కనువిందు చేశాడు. ఈ అపురూప దృశ్యాన్ని స్థానికులు, భక్తులు తన్మయత్వంతో వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం