పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేసిన భాజపా ఎంపీ

మధ్యప్రదేశ్‌లోని రీవా ఎంపీ జనార్దన్‌ మిశ్ర మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం ఉదయం జిల్లాలోని మౌగంజ్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డి పూర్తిగా

Published : 24 Sep 2022 05:14 IST

ధ్యప్రదేశ్‌లోని రీవా ఎంపీ జనార్దన్‌ మిశ్ర మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం ఉదయం జిల్లాలోని మౌగంజ్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డి పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం చూసిన ఎంపీ.. వెంటనే తన చేతులతో శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని