తమిళనాట భూపట్టా మార్పిడి దరఖాస్తుకు ఆన్లైన్ సేవలు
తమిళనాట భూమి పట్టా మార్పిడికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం https://tamilnilam.tn.gov.in/citizen/ వెబ్సైట్ను
చెన్నై, న్యూస్టుడే: తమిళనాట భూమి పట్టా మార్పిడికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం https://tamilnilam.tn.gov.in/citizen/ వెబ్సైట్ను సచివాలయం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. సబ్ డివిజన్ తదితర పలు సేవలకు ఛార్జీలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించేలా వెసులుబాటు కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్