స్వదేశీ విశ్వాసం.. అటల్ పిస్తోలు సిద్ధం
కర్ణాటకలోని హుబ్బళ్లి నగరానికి చెందిన అంకుశ్ కొరవి అనే యువకుడు స్వదేశీ పిస్తోలును అభివృద్ధి చేసి... భళా అనిపించారు. దానికి ‘అటల్ పిస్తోలు’గా పేరు పెట్టారు. సొంత అంకుర సంస్థ అస్త్ర డిఫెన్స్ ద్వారా అన్ని విడిభాగాలను
ఆయుధాల తయారీలో యువకుడి నైపుణ్యం
హుబ్బళ్లి, న్యూస్టుడే: కర్ణాటకలోని హుబ్బళ్లి నగరానికి చెందిన అంకుశ్ కొరవి అనే యువకుడు స్వదేశీ పిస్తోలును అభివృద్ధి చేసి... భళా అనిపించారు. దానికి ‘అటల్ పిస్తోలు’గా పేరు పెట్టారు. సొంత అంకుర సంస్థ అస్త్ర డిఫెన్స్ ద్వారా అన్ని విడిభాగాలను మేకిన్ ఇండియాలో భాగంగా మనదేశంలోనే సమకూర్చుకున్నారు. అంకుశ్ మాట్లాడుతూ... పిస్తోల్లో దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అలాయ్ స్టీల్, పాలీమర్ ఫ్రేమ్ను ఉపయోగించడంతో తక్కువ బరువుంటుంది. అలాగే... పౌరులు తమ రక్షణ కోసం తీసుకునే లైసెన్సు పిస్తోలు కోసం 0.32 కాలిబర్తో ‘తమో’ తుపాకీ తయారు చేశాం. అదే స్ఫూర్తితో సైన్యానికి అసాల్ట్ రైఫిల్ను అందించే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఆయుధాలను రక్షణ శాఖ పరిశీలనకు పంపించాం’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్