అటార్నీ జనరల్గా ఆర్.వెంకటరమణి
అటార్నీ జనరల్(ఏజీఐ)గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అటార్నీ జనరల్గా ఉన్న కే.కే.వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో
ఈనాడు, దిల్లీ: అటార్నీ జనరల్(ఏజీఐ)గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అటార్నీ జనరల్గా ఉన్న కే.కే.వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుండడంతో ఆయన స్థానంలో వెంకటరమణిని నియమించారు. ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. తమిళనాడుకు చెందిన వెంకటరమణి 2010లో లా కమిషన్ సభ్యునిగా సేవలందించారు. గత 12 ఏళ్లుగా ఆయన సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా, కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్