ముకేశ్ అంబానీకి ‘జడ్ ప్లస్’
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(65)కి భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. 2013 నుంచి ఆయనకు ‘జడ్’ కేటగిరీ భద్రత ఉండగా.. ప్రస్తుతం దాన్ని ‘జడ్ ప్లస్’కు
దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(65)కి భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. 2013 నుంచి ఆయనకు ‘జడ్’ కేటగిరీ భద్రత ఉండగా.. ప్రస్తుతం దాన్ని ‘జడ్ ప్లస్’కు అప్గ్రేడ్ చేసింది. అంబానీ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా, భద్రతా సంస్థలు అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి