రూ.27 కోట్ల విలువైన వాచీ స్వాధీనం
దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు ఖరీదైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.
దిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు ఖరీదైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బంగారంతో తయారు చేసి వజ్రాలు పొదిగిన ఓ వాచీ విలువ రూ.27 కోట్లు కావడం గమనార్హం. రోలెక్స్ సహా ప్రముఖ సంస్థలకు చెందిన వాచీలు వీటిలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 60 కిలోల బంగారంతో సమానం అని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వస్తున్న భారతీయ ప్రయాణికుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM