Crime News: పలువురి కళ్లుగప్పి రూ.10 లక్షల నెక్లెస్ ఎలా కొట్టేసిందో చూడండి..
ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళ పట్టపగలే భారీ దొంగతనానికి పాల్పడింది. గోరఖ్పుర్ జాతేపుర్ ప్రాంతంలోని బల్దేవ్ ప్లాజాలో ఓ ఆభరణాల దుకాణం నుంచి ఆ మహిళ బంగారు నెక్లెస్ను చాకచక్యంగా చోరీచేసింది.
ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళ పట్టపగలే భారీ దొంగతనానికి పాల్పడింది. గోరఖ్పుర్ జాతేపుర్ ప్రాంతంలోని బల్దేవ్ ప్లాజాలో ఓ ఆభరణాల దుకాణం నుంచి ఆ మహిళ బంగారు నెక్లెస్ను చాకచక్యంగా చోరీచేసింది. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. నవంబరు 17న ఈ ఘటన జరిగింది. ఇది సిబ్బంది పనే అని తొలుత భావించగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఓ మహిళ.. సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్లను చూస్తూ అందులో ఒకదాన్ని దొంగిలించింది. మిగిలినవి తనకు నచ్చలేదని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ చోరీపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు