అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహ సందర్శనకు అనుమతి
రాజస్థాన్లో కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆదివారం నుంచి భక్తులు సందర్శించేందుకు అనుమతిస్తున్నారు.
రాజస్థాన్లో కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆదివారం నుంచి భక్తులు సందర్శించేందుకు అనుమతిస్తున్నారు. విశ్వాస స్వరూపం పేరిట సుమారు 369 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోరీ బాపు చేతుల మీదగా ఆవిష్కరించారు. ఆలయంలోని వివిధ ఎత్తులకు చేరుకునేందుకు నాలుగు లిఫ్ట్లను సైతం ఏర్పాటు చేశారు. దీని ద్వారా త్రిశూలాన్ని దగ్గరగా చూడొచ్చు. ఈ కేంద్రాన్ని సందర్శించేందుకు 200 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్