ఈడీ.. మరో 15 సంస్థలతో సమాచారాన్ని పంచుకోవచ్చు
ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కేసుల్లో సమాచారాన్ని మరో 15 సంస్థలతో పంచుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దిల్లీ: ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కేసుల్లో సమాచారాన్ని మరో 15 సంస్థలతో పంచుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ), స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తదితర సంస్థలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టానికి మార్పులు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా