Madhya pradesh: సాయిబాబా పాదాలపైనే ప్రాణం విడిచాడు
మధ్యప్రదేశ్లోని కట్నీలో ఓ వ్యక్తి సాయిబాబా పాదాలకు నమస్కరిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.
మధ్యప్రదేశ్లోని కట్నీలో ఓ వ్యక్తి సాయిబాబా పాదాలకు నమస్కరిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఔషధ దుకాణం నిర్వహించే మెహానీ(42) అనే వ్యక్తి ప్రతి గురువారం దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రార్థన చేస్తుంటాడు. ఎప్పటిలాగే గుడికి వెళ్లిన ఆయన.. ప్రార్థన ముగిసిన తర్వాత బాబా విగ్రహం పాదాలపై తల పెట్టాడు. 15 నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు. అనుమానం వచ్చిన భక్తులు అతణ్ని పైకి లేపేందుకు యత్నించగా.. ఎలాంటి చలనం లేదు. దేవాలయ సిబ్బంది.. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..