Jharkhand: చేతులతో నడుస్తూ బైద్యనాథుడి దర్శనానికి..
మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేస్తున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు.
యూపీ భక్తుడి వినూత్న యాత్ర
మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేస్తున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు. ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాకు చెందిన 46 ఏళ్ల అశోక్ ఈ వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్గఢ్లోని బాబా బైద్యనాథ్ దేవాలయానికి వెళ్లాక ఈ యాత్రను ముగిస్తానని అశోక్ చెబుతున్నాడు. జులై 11న ఈ యాత్ర మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి