Jharkhand: చేతులతో నడుస్తూ బైద్యనాథుడి దర్శనానికి..
మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేస్తున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు.
యూపీ భక్తుడి వినూత్న యాత్ర
మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేస్తున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు. ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాకు చెందిన 46 ఏళ్ల అశోక్ ఈ వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్గఢ్లోని బాబా బైద్యనాథ్ దేవాలయానికి వెళ్లాక ఈ యాత్రను ముగిస్తానని అశోక్ చెబుతున్నాడు. జులై 11న ఈ యాత్ర మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం