UP Corona: ఇక అంతా దేవుడి దయ
కరోనా రెండో దశలో ఉత్తర్ప్రదేశ్(యూపీ)లో అందుబాటులో ఉన్న వైద్యసౌకర్యాల పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
అలహాబాద్: కరోనా రెండో దశలో ఉత్తర్ప్రదేశ్(యూపీ)లో అందుబాటులో ఉన్న వైద్యసౌకర్యాల పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా..‘అంతా దేవుడి దయ’ అంటూ గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న దుర్భర స్థితిపై వ్యాఖ్యానించింది. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ వేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. దానిలో భాగంగా ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన అంశాలను ప్రస్తావించింది. వాటిలో ఏప్రిల్లో మేరఠ్ ఆసుపత్రి నుంచి అదృశ్యమైనట్లు చెప్తోన్న సంతోశ్ కుమార్ కేసు గురించి మాట్లాడుతూ.. ఆసుపత్రి యంత్రాంగం తీరును తప్పుపట్టింది.
‘‘ఆసుపత్రిలో చేరిన సంతోశ్ కుమార్ అనే వ్యక్తి.. రెస్ట్ రూమ్లో కుప్పకూలిపోయారు. వెంటనే అతణ్ని తీసుకొచ్చి చికిత్స అందించినప్పటికీ, ప్రాణాలు కోల్పోయారు. కానీ, వైద్యులు, ఇతర సిబ్బంది మాత్రం దాన్ని ‘గుర్తు తెలియని’ మృతదేహంగా రికార్డు చేశారు. ఆ సమయంలో రాత్రివిధుల్లో ఉన్న వైద్యుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ’’ అంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాగే రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాల గురించి ప్రస్తావించింది. ‘ఈ కొద్ది నెలల్లోనే వైద్యవ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో గ్రహించాం. సాధారణ సమయాల్లోనే అవసరాలు తీర్చలేని వ్యవస్థ..ఈ మహమ్మారి కాలంలో కూలిపోవాల్సిందే. బిజ్నోర్ జిల్లా విషయానికొస్తే..అక్కడ లెవెల్-3 ఆసుపత్రి లేకపోవడం షాకింగ్గా ఉంది. ఉన్న మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 పడకలు మాత్రమే ఉన్నాయి. వెంటిలేటర్ల గురించి చెప్పనవసరం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 32లక్షల మందికి 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అంటే మూడు లక్షల మందికి 30 పడకలు. ఆక్సిజన్ సిలిండర్ల సామర్థ్యం, వాటి నిర్వహణపై శిక్షణ పొందిన సిబ్బంది..ఇలాంటి వివరాలు ఏవీ లేవు’ అంటూ తీవ్ర ఆసహనం వ్యక్తం చేసింది. ఈ సమయంలోనే ‘ఇక అంతా దేవుడి దయ’ అంటూ వ్యాఖ్యానించింది.
ఇప్పటివరకు ఉత్తర్ప్రదేశ్లో 16.28లక్షల మందికి కరోనా సోకగా..17,871 మరణాలు సంభవించాయి. వైద్యసౌకర్యాల కొరతపై విమర్శలు వస్తున్నప్పటికీ..అలాంటిదేమీ లేదంటూ అక్కడి ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు, కొద్ది రోజుల క్రితం గంగానదిలో కొవిడ్ అనుమానితుల మృతదేహాలు వెలుగుచూడటం దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?