121 మంది దర్యాప్తు అధికారులకు హోంమంత్రి పతకాలు

దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు అందనున్నాయి. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ

Published : 12 Aug 2020 23:58 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు అందనున్నాయి. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మొత్తం 15 మంది సీబీఐ అధికారులకు పతకాలు దక్కాయి. అందులో సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కల్యాణ్‌ కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని