MK Stalin: ఆ సమయంలో పోలీసు భద్రతతో కాలేజీకి వచ్చి పరీక్షలు రాశా: సీఎం స్టాలిన్
విద్యే నిజమైన సంపదని.. దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M K Stalin) అన్నారు. యువత బాగా చదువుకుని తమ జీవితాలను .....
కాలేజీ డేస్ని గుర్తుచేసుకున్న తమిళనాడు సీఎం
చెన్నై: విద్యే నిజమైన సంపదని.. దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M K Stalin) అన్నారు. యువత బాగా చదువుకుని తమ జీవితాలను సుసంపన్నంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తన కాలేజీ రోజులతో పోలిస్తే విద్యారంగంలో గొప్ప మార్పులు వచ్చాయన్నారు. విద్యారంగంలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. మంగళవారం ఆయన ప్రతిష్ఠాత్మక ప్రెసిడెన్సీ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేసిన అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగిస్తూ తన కాలేజ్ డేస్ను గుర్తు చేసుకున్నారు. ‘‘ఈరోజు మీ అందరినీ అభినందించి మాట్లాడటానికి ఓ ముఖ్యమంత్రిగానే కాదు.. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వచ్చా. ఈ విద్యా సంస్థ మద్రాస్ యూనివర్సిటీ ఉనికిలోకి రావడానికి 17 ఏళ్ల ముందే ప్రారంభమైంది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో 1840లో స్థాపించిన మొట్టమొదటి, అగ్రశ్రేణి కళాశాల ఇది. 17 ఏళ్ల తర్వాత అంటే 1857లో ప్రారంభమైన మద్రాస్ యూనివర్సిటీకి మాతృసంస్థగా పేర్కొనే ఈ ప్రతిష్ఠాత్మక కళాశాల నుంచే సర్ పిట్టి తీగరాయ, యు.వి స్వామినాథ అయ్యర్, సీవీ రామన్, రాజాజీ వంటి ప్రముఖుల్ని వచ్చారు’’ అని కళాశాల గొప్పతనాన్ని స్టాలిన్ వివరించారు.
అందుకే నా చదువు కొనసాగించలేకపోయా..
1972 జూన్ 15న ప్రెసిడెన్సీ కళాశాలలో తాను పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరినప్పటికీ డీఎంకే తరఫున ప్రచారం చేసే బాధ్యతను తనపై వేయడంతో రాజకీయంగా ఎక్కువగా ప్రభావితమైనట్టు స్టాలిన్ తెలిపారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో మిసా చట్టం (మెయింటీనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ -MISA) కింద తనను నిర్బంధించడంతో చదువును కొనసాగించలేకపోయినట్టు తెలిపారు. మిసా చట్టం కింద తనతో పాటు 500 మంది డీఎంకే సభ్యులను నిర్బంధించారని.. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన డీఎంకే సర్కార్ను సైతం రద్దు చేశారంటూ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తనను నిర్బంధించిన సమయంలో పోలీసుల భద్రతతో కళాశాలకు వచ్చి పరీక్షలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం విద్యారంగంలో ఎంతో మెరుగైన పరిస్థితులు వచ్చాయన్నారు. మౌలికవసతులు మెరుగుపరడం ద్వారా ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రెసిడెన్సీ కళాశాలలో 2వేల మంది కూర్చొనేలా మాజీ సీఎం కరుణానిధి పేరిట మెగా ఆడిటోరియాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, 300 మందికి పైగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల చదువు కోసం ఓ వసతి గృహాన్ని కూడా నిర్మిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె