India Corona : కొత్తగా 1,260 కేసులు.. 83 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 15 వందల దిగువనే నమోదవుతున్న

Updated : 02 Apr 2022 10:13 IST

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 15 వందల దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 12 వందలకు చేరాయి. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతుండటం మరింత ఊరట కలిగించే విషయం. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

> నిన్న కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య : 5,28,021
> కొత్తగా నమోదైన కేసులు : 1,260
> నమోదైన మరణాలు : 83( మొత్తం మరణాలు 5,21,264) 
> కోలుకున్న వారి సంఖ్య : 1,404 (మొత్తం రికవరీలు 4,24,92,326 -98.76%)
> క్రియాశీల కేసుల సంఖ్య : 13,445 (0.03%)
> నిన్న పంపిణీ చేసిన టీకాలు : 18,38,552 ( మొత్తం డోసుల సంఖ్య: 184,52,44,856)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని