India Corona: 40 వేల దిగువకు క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా ఐదు వేల దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

Published : 30 Sep 2022 09:50 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా ఐదు వేల దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 3.20 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. నాలుగువేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ 40 వేల దిగువకు చేరాయి.  శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

కొత్త కేసులు: 3,947

మొత్తం కేసులు: 4.45 కోట్లు

మొత్తం రికవరీలు: 4.40 కోట్లు(98.73 శాతం)

క్రియాశీల కేసులు: 39,583(0.09 శాతం)

మొత్తం మరణాలు: 5,28,629

టీకా డోసులు: 218.52 కోట్లు(నిన్న 34.21 లక్షల మంది టీకా తీసుకున్నారు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని