ఐఎన్‌ఐ పీజీ సెట్‌ వాయిదా

దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఐఎన్‌ఐ పీజీ సెట్‌ వాయిదా వేస్తున్నట్లు

Published : 24 Apr 2021 09:16 IST

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఐఎన్‌ఐ పీజీ సెట్‌ వాయిదా వేస్తున్నట్లు ఎయిమ్స్‌ శనివారం ఉదయం ప్రకటించింది. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి పరీక్షల నిర్వహణపై త్వరలోనే తెలియజేస్తామని ఎయిమ్స్‌ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని