Maharashtra: మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
మహారాష్ట్రలో కోటి మంది రైతులకు ఏటా 6,000 రూపాయల నగదు సహాయం అందించడానికి ఉద్దేశించిన నమో షెట్కారీ మహాసమ్మాన్ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.
ముంబయి: మహారాష్ట్రలో కోటి మంది రైతులకు ఏటా 6,000 రూపాయల నగదు సహాయం అందించడానికి ఉద్దేశించిన నమో షెట్కారీ మహాసమ్మాన్ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. రైతులకు ఇప్పటికే ఏటా ప్రదానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అందిస్తున్న రూ. 6,000లకు ఇది అదనమని శిందే చెప్పారు. 2023-24 బడ్జెట్లో తాజా పథకం గురించి ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడణవిస్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్నెస్పై ట్రంప్ ఎద్దేవా