మలబార్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం
మలబార్ ఎక్స్ప్రెస్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. కేరళలోని తిరువనంతపురం
ఇంటర్నెట్డెస్క్: మలబార్ ఎక్స్ప్రెస్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. రైలు సరకు రవాణా బోగీ మంటల్లో చిక్కుకొంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రయాణికులు మంటలను వెంటనే గుర్తించి గార్డుకు సమాచారం అందించారు. దీంతో పాటు వేగానికి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చైనులాగి రైలును ఆపేశారు. ప్రస్తుతం ఎడవా గ్రామం వద్ద రైలు ఆగి ఉంది. మంటలను ఆర్పేందుకు అధికారులు, ప్రయాణికులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్