కూలిన మిగ్-21 యుద్ధవిమానం
రాజస్థాన్లోని సూరత్గఢ్లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా మిగ్21 కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. విమానంలోని పైలట్ సురక్షితంగానే
జైపుర్: రాజస్థాన్లోని సూరత్గఢ్లో ఎయిర్బేస్లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా మిగ్-21 కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగానే బయటపడ్డారు. ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. విమానం కూలడంతో సమీప గ్రామ ప్రజలు వెంటనే అధికారులకు తెలియజేశారు. దీంతో వారు ఎయిర్బేస్కు చేరుకున్నారు. సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు