రెండో డోసు టీకా తీసుకున్న మోదీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు.

Published : 08 Apr 2021 08:18 IST

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మార్చి 1న కొవాగ్జిన్‌ తొలిడోసు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని