ఆయుధాలను విడిచిపెట్టిన ఎన్‌డీఎఫ్‌బీ

అసోంలోని నిషేధిత తిరుగుబాటు సంస్థ ‘నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ)’ ఆయుధాలను విడిచిపెట్టింది. హింసాత్మక కార్యకలాపాలను విడనాడి, ప్రభుత్వంతో శాంతి చర్చలకు ముందుకొచ్చింది. ఈ దిశగా కేంద్ర, అసోం ప్రభుత్వాధికారులు, ఎన్‌డీఎఫ్‌బీ ప్రతినిధులు శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు.

Updated : 13 May 2022 17:11 IST

 శాంతి చర్చల దిశగా ఒప్పందం

దిల్లీ: అసోంలోని నిషేధిత తిరుగుబాటు సంస్థ ‘నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ)’ ఆయుధాలను విడిచిపెట్టింది. హింసాత్మక కార్యకలాపాలను విడనాడి, ప్రభుత్వంతో శాంతి చర్చలకు ముందుకొచ్చింది. ఈ దిశగా కేంద్ర, అసోం ప్రభుత్వాధికారులు, ఎన్‌డీఎఫ్‌బీ ప్రతినిధులు శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని