ఐస్‌క్రీం పుల్లలతో పూరీ జగన్నాథుని ప్రతిమ!

ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి విశ్వజిత్‌ ఐస్‌క్రీం పుల్లలతో పూరీ

Updated : 24 Jun 2021 11:09 IST

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి విశ్వజిత్‌ ఐస్‌క్రీం పుల్లలతో పూరీ జగన్నాథ స్వామి ప్రతిమను రూపొందించాడు. 15 రోజుల పాటు కష్టపడి అందంగా తీర్చిదిద్దాడు. దీనికోసం 1,475 పుల్లలను ఉపయోగించినట్లు విశ్వజిత్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని